నారాయణపేట : నారాయణపేట పట్టణ శివారులోని సింగారం చౌరస్తాలో దారుణం జరిగింది. అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం దాబాపై మద్యం సేవిస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై కర్ణాటకకు చెందిన వంశిరాజ్(21), రవి(22) అనే ఇద్దరు యువకులు గురై మృతి చెందారు.
ఆదివారం సాయంత్రం ఈ ఘటనపై పోలీస్స్టేషన్లో అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.