తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని విద్యుత్ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం నాలుగో రోజుకు చేరుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆర్టిజన్లు, అన్మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికులు విధులు బహిష్కరి�
విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నాల్గవ రోజు సమ్మె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ వద్ద ఉద్రిక్తంగా మారింది. ఆర్టిజన్ జాక్ నాయకుల పిలుపు మేరకు చేపట్టిన ‘చలో కేటీపీఎస్' కార్యక్