గోదావరిఖని సీతానగర్ బోర్డు నుంచి కూరగాయల మార్కెట్ కు వెళ్లే దారిలో మళ్లీ ఆక్రమణలు జరుగుతున్నాయి. ఆ మార్గంలో రోడ్డు వెడల్పులో భాగంగా ఇటీవలనే రామగుండం నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు దుకాణాలను తొ�
బిల్లు కట్టకపోవడంతో కరెంటు కట్ చేయడానికి వెళ్లిన విద్యుత్ సిబ్బందిపై (Power Officials) మహిళలు దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) రాజ్గఢ్ జిల్లాలో చోటుచేసుకున్నది.
ఫోన్లకు చార్జింగ్ పెట్టుకుంటే జీతం కట్ | ఒక్కో కంపెనీలో ఒక్కో రూల్ ఉంటుంది. కొన్ని కంపెనీలలో ఉద్యోగులు ఆఫీసులకు వచ్చాక.. ఫోన్లలో మాట్లాడటానికి వీలు ఉండదు