రాష్ట్రంలో కొత్త విద్యుత్తు కనెక్షన్ల జారీకి ఈఆర్సీ (విద్యుత్తు నియంత్రణ మండలి) నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇది వరకు విద్యుత్తు లైన్ నుంచి వినియోగదారుడి ఇంటి వరకు లైన్ వేసేందుకయ్యే వ్యయాన్ని వ�
BRS | కరెంట్ చార్జీలను పెంచాలన్న ప్రభుత్వ ప్రయత్నానికి బీఆర్ఎస్ (BRS) చెక్ పెట్టింది. విద్యుత్ బిల్లుల తగ్గింపుపై విజయం సాధించిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్
వినియోగదారులపై రూ.1200 కోట్ల మేరకు విద్యుత్తు చార్జీల పెంపునకు అనుమతించాలని కోరుతూ డిస్కంలు విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)కి చేసిన ప్రతిపాదనలపై ఈ నెల 21 నుంచి 25 వరకు బహిరంగ విచారణ జరుగనున్నది.