విద్యుత్తు ఉపకరణాలు, సామగ్రిని అందుబాటులో ఉంచేందుకు ప్రతి జిల్లా కేంద్రంలోనూ విద్యుత్తు సామగ్రి స్టోర్స్ను ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. 2023 వరకు ఐదేండ్ల కార్య
భూ మండలాన్ని భావి తరాల కోసం కాపాడాలనే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ను ఈ నెల 22న పాటిస్తున్నారు. శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఇండ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు తదితర చోట్ల లైట్లు, విద
హుజూరాబాద్ రూరల్, జూన్ 16 : వానకాలం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడడం పరిపాటి. దీనివల్ల ఒకోసారి ఇండ్లల్లో విద్యుత్ ఉపకరణాలు దెబ్బతిన డంతోపాటు ప్రాణనష్టం కూడా సం�