నూతన ఎలక్ట్రిక్-వెహికిల్ (ఈవీ) పాలసీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదించింది. ఈ కొత్త విధానం కింద 500 మిలియన్ డాలర్ల (రూ.4,150 కోట్లు)కు తగ్గకుండా పెట్టుబడులతో కంపెనీలు ముందుకు రావాల్సి ఉంటుంది. అప్పుడే దేశ
ప్రముఖ ఎలక్ట్రికి వాహన స్టార్టప్ సంస్థ క్వాంటమ్ ఎనర్జీ.. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన రెండు స్కూటర్ల ధరలను తగ్గించింది. ప్లాస్మా ఎక్స్, ఎక్స్ఆర్ మాడళ్ల ధరలను 10 శాతం కోత పెట్టినట్టు వెల్లడించింది.