సంగారెడ్డికి చెందిన సంతోష్కుమార్ జీహెచ్ఎంసీ ఆర్సీపురం డివిజన్లోని అశోక్నగర్ ఓలా ఎలక్ట్రికల్ వాహనాల షోరూంలో గత సంవత్సరం ఆగస్టులో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశాడు.
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాశీబుగ్గలోని (Kasibugga) ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో (Electric bike showroom) మంటలు చెలరేగడంతో 90 వాహనాలు దగ్ధమయ్యాయి. షోరూంలో ఉన్న ఎలక్ట్రిక్
ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రోడ్డులోని రూబీ హోటల్ కింది అంతస్థులో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచ�