Telangana | రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పార్థసారథిని కొనసాగిస్తారా? కొత్త వారిని నియమిస్తారా? అనేది అసక్తికరంగా మారింది. పార్థసారథి పదవీ కాలం ఈ నెల 8తో ముగియనున్నది. పార్థసారథిని మరో ఏడాదిపాటు కొనసాగించే అవకాశం
Supreme Court : ఎన్నికల విధానంలో పవిత్రత ఉండాలని, ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అనుమానాలు ఉండవద్దు అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం తెలిపింది.