మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న ఈవీఎం, వీవీ ప్యాట్ల ఫస్ట్ లెవల్ చెకింగ్ పక్రియను శుక్రవారం రాష్ట్ర అదనపు ఎలక్ట్రోరల్ ఆధికారి లోకేశ్కుమార్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధిక�
ఓటరు జాబితా తయారీకి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఓటరు జాబితా తయారీ, ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీపై రా
బీఆర్ఎస్ పార్టీకి చెందిన నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై కాంగ్రెస్ సభ్యులు అవిశ్వాసం పెట్టారు. దీంతో మున్సిపాలిటీలో విశ్వాసం నిరూపించుకోవడానికి ఈ నెల 8న సమావేశం ఏర్పాటు చేయాలని అధి�
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ‘ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్ల�