మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు వేళైంది. గురువారం అధికార యంత్రాంగం నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు నామినేషన్ల స్వీకరణను ప్రారంభించనుంది. ఉమ్మడి జిల్లాలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, ములుగు, జయ�
కొంత కాలంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు హైకోర్టు తీర్పుతో తెరపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకోర్టు స�
భారత ఎన్నికల సంఘం నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ను గురువారం విడుదల చేసింది. షెడ్యూల్ను మే నెల 2వ తేదీన విడుదల చేయనున్నారు.