ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో పోలీసు అధికారులు, ఇతర ఏజెన్సీలు జప్తు చేసే నగదు, ఇతర వస్తువులకు వాస్తవికత ఉంటే వారు తిరిగి పొందే విధానాన్ని సరళతరం చేయాలని కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్కుమార
రాష్ట్రంలోని 13 నక్సల్ ప్రభావిత నియోజకవర్గాల్లో పోలింగ్ను గంట ముందుగానే ముగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆయా నియోజకవర్గాల్లో నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించను�
ప్రత్యేక ఓటరు నమోదు, ఓటరు జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం-2023లో భాగంగా అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ కుమార్ వ్యాస్ ఆదేశించారు.