ముంబై: తన దీర్ఘకాల అనారోగ్యంపై విసుగుచెందిన ఒక వృద్ధుడు భార్యను కత్తితో పొడిచి చంపాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ దారుణం జరిగింది. పొవై ప్రాంతంలో నివాసం ఉండే వృద్ధుడు శంకర్ వికలాంగుడు. గత ఐదేండ్లుగా ఆర�
భోపాల్: దేవతా విగ్రహాన్ని పగులగొట్టాడని ఆరోపిస్తూ కొందరు యువకులు ఒక వృద్ధుడిపై దాడి చేసి దారుణంగా కొట్టారు. మధ్యప్రదేశ్లోని నీమచ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నీమచ్లోని మూల్చంద్ మార్గ్లో శుక్రవారం ర�
లక్నో: మరణించిన మహిళ మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలకు గ్రామస్తులు కరోనా భయంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. సహాయానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వృద్ధుడైన భర్త, తన భార్య మృతదేహాన్�