ప్రతి ఒక్కరినీ లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్ది.. వారి కలలను నిజం చే సే బాధ్యతను కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటుందని ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంత్ అన్నారు.
విద్యావకాశాల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలిచింది. లక్ష మంది విద్యార్థులకు అత్యధిక కళాశాలలున్న ద్వితీయ రాష్ట్రంగా గుర్తింపు పొందడమే గాకుండా, ఉత్తమ కళాశాలలున్న రాష్ట్రంగా పే�
విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే విదేశాల్లో విద్యావకాశాలను అందిపుచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదని వై యాక్సిస్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఫైసల్ హుస్సేన్ పేర్కొన్నారు.