విద్య లేనివాడు వింత పశువు అన్నారు. అందుకేనేమో.. ఈ గ్రామంలో అందరూ విద్యావంతులే కాదు.. విద్య నేర్పేవారు ఇంటికొకరు ఉన్నారు. అందుకే ఈ గ్రామాన్ని ‘పంతుళ్ల పల్లె’ అని కూడా పిలుస్తుంటారు.
సమాజానికి దివంగత మాజీ కొత్వాల్ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాజా బహదూర్ వెంకటరామరెడ్డి ఎడ్యుకేష�
వివేక్ వర్ధిని ఎడ్యుకేషన్ సొసైటీ(వీవీఈఎస్)కి ఎంతో గొప్ప పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో గొప్ప స్థానాల్లో ఉన్నారని ఎన్సీఈఆర్టీ అడిషనల్ డైరెక్టర్ జి.�
పరిగి : మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు.