ఢిల్లీ, మే,11: నిట్ యూనివర్శిటీ 2021 బ్యాచ్ కోసం వినూత్నమైన ఆన్లైన్ అడ్మి షన్ ఇంటరాక్షన్ ప్రక్రియ (ఏఐపీ)ను ప్రారంభించింది. యూనివర్శిటీలో చేరే విద్యార్థులకు సౌకర్యవంతమైన దరఖాస్తు ప్రక్రియను ఇది అందిస్త
ప్రపంచం ఎంత అభివృద్ధి చెందితే అంత ఆర్థికవ్యవస్థలు వృద్ధి చెందుతాయి. ఈ రంగంలో ఉపాధి అవకాశాలకు ఢోకా ఉండదు. ఎవర్గ్రీన్ కెరీర్గా చెప్పుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా భవిష్యత్ అంచనాలను, ఆర్థిక నష్టాలను ఎప్పడి�
కింది వాటిలో సరైనది కానిది ఏది?1) 1892 భారత కౌన్సిళ్ల చట్టం- ఎన్నిక విధానం2) 1909 భారత కౌన్సిళ్ల చట్టం- బాధ్యతాయుత ప్రభుత్వం3) 1919 భారత ప్రభుత్వ చట్టం- ప్రావిన్షియల్ అటానమి4) 1935 భారత ప్రభుత్వ చట్టం- ద్వంద్వ ప్రభుత్వం క
ఎస్ఐపీఆర్ఐ అనే సంస్థ పరిశోధన ఆధారంగా మిలిటరీ వ్యయంలో ప్రపంచంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? (డి)ఎ) 1 బి) 2 సి) 4 డి) 3వివరణ: ప్రపంచ వ్యాప్తంగా మిలిటరీ వ్యయం 1981 బిలియన్ అమెరికన్ డాలర్లకు పెరిగిందని స్టాక్హోం ఇ
యాదాద్రి భువనగిరి జిల్లాలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్లో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది. కోర్సులు: బీఎస్�
తెలంగాణ పాలిసెట్-2021 పరీక్ష రాసే విద్యార్థులు దృష్టిసారించాల్సిన అంశాలు.అధికారిక సిలబస్నే అనుసరించాలిసరైన సిలబస్ తెలిసినప్పుడు మాత్రమే అవసరమైన విషయాల్లోని పాఠ్యాంశాలను చదివి మంచి మార్కులు తెచ్చుక�
20వ శతాబ్దంలో వచ్చిన సాఫ్ట్వేర్ బూమ్ తర్వాత దేశంలో ఎన్నో ఇంజినీరింగ్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. హెచ్ఆర్డీ మినిస్ట్రీ వారి 2018-19 సర్వే రిపోర్ట్ ప్రకారం సుమారు 37 లక్షల మంది ఇంజినీరింగ్ అండర్గ్రాడ్యు�
ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.మెయిన్స్ జూలై 31, 2021న నిర్వహిస్తే 90 రోజుల వ్యవధి ఉంటుంది. అయితే ప్రిలిమినరీ జూన్లో జరుగుతుంది. కాబట్టి మెయిన్స్కు ఇంకా 30 రోజులు గడువు మాత్ర
గతవారం తరువాయి.. వ్యవస్థాపక నిధి, అంశ విశ్లేషణ, సంబంధాల విశ్లేషణ, విధానాల విశ్లేషణ అనే స్పష్టీకరణలు ఏ లక్ష్యానికి చెందినవి?1) సంశ్లేషణ 2) విశ్లేషణ3) వినియోగం 4) అవగాహన అమూర్త సంబంధాల స్థాపన, ప్రణాళిక రూపకల్పన, వ�
భారత్లో ఏ రకానికి చెందిన అడవులు ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉన్నాయి?1) తేమతో కూడిన సమశీతోష్ణ మండల పర్వత ప్రాంత అరణ్యాలు2) ఉప ఉష్ణ మండల అనార్ధ్ర సతత హరితాలు3) ఉష్ణమండల ఆర్ధ్రతతో కూడిన ఆకురాల్చే అరణ్యాల�
అంతర్జాతీయం థాయ్లాండ్ ప్రధానికి జరిమానామాస్క్ ధరించలేదని థాయ్లాండ్ ప్రధానమంత్రి జనరల్ ప్రయూత్ చాన్ వో చాకు అధికారులు ఏప్రిల్ 26న జరిమానా విధించారు. వ్యాక్సిన్ కొనుగోలు విషయమై ప్రధాని తన సలహా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ‘జేఈఈ అడ్వాన్స్-2021’ పరీక్షను వాయిదా వేసే సూచనలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం జూలై 3వ తేదీన ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావం, పర�