Scholarship Name 1: IIT Gandhinagar Early-Career Fellowship 2021Description: Indian Institute of Technology, Gandhinagar invites applications for IIT Gandhinagar Early-Career Fellowship 2021 from Doctoral degree holders. The Early-Career Fellowship Programme demands an outstanding academic track record with limited opportunities for the year 2021.Eligibility: The fellowship is open for candidates who hold a doctoral degree. They must […]
ఏ ప్రణాళిక కాలంలో తొలిసారిగా కేంద్ర, రాష్ట్ర ప్రణాళికలను వేరు చేశారు?1) 6వ ప్రణాళిక 2) 4వ ప్రణాళిక3) 3వ ప్రణాళిక 4) 5వ ప్రణాళిక భూ అభివృద్ధి బ్యాంక్కు సంబంధించి సరైనది ఏది?ఎ. దేశంలో మొదటి బ్యాంకులు తమిళ నాడు, కర్ణ�
మే 12వ తేదీ 6వ తరువాయి.. పియాజే ఈ దశను 2 అంతర దశలుగా విభజించారు. అవి..1) పూర్వ భావనాత్మక దశ/ప్రాక్ భావన దశ (ప్రీ కాన్సెప్టువల్ ఫేజ్)ఈ దశ 2-4 సంవత్సరాల వరకు ఉంటుంది.ఈ దశలో భాషా వికాసం చాలా వేగంగా జరుగుతుంది.శిశువు వ�
మానవ శరీరంలో అధికంగా ఉండే పదార్థం నీరు కాగా మూలకం ఏది?1) క్యాల్షియం 2) కార్బన్3) ఆక్సిజన్ 4) ఇనుము కింది వాటిలో జన్యుసంబంధ వ్యాధి కానిది?1) హీమోఫీలియా- రక్తం గడ్డకట్టకపోవడం2) వర్ణాంధత్వం- ప్రాథమిక వర్ణాలను గుర�
ఢిల్లీ , మే 29; మధ్యాహ్న భోజన పథకానికి అవసరమయ్యే వ్యయాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటీ) ద్వారా అర్హులైన 11.8 కోట్ల మంది పిల్లలకు నగదు సాయం చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర విద్యాశాఖ మంత్రి ర�
అంతర్జాతీయం హైయాంగ్ 2డీచైనాకు చెందిన జియుక్వాన్ శాటిలైట్ సెంటర్ నుంచి మే 19న లాంగ్మార్చ్-4బి రాకెట్ ద్వారా హైయాంగ్-2డి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది సముద్రాల విపత్తు సమాచారం తెలుసుకోవడానికి ఉపయ�
దేశంలో ఒక్కో విద్యకు ఒక్కో సంస్థ ప్రసిద్ధిగాంచాయి. ఇంజినీరింగ్కు ఐఐటీ, మెడిసిన్కు ఎయిమ్స్, డిజైనింగ్కు ఎన్ఐడీ, ఫ్యాషన్కు నిఫ్ట్ ఇలా ఆయా రంగాలకు సంబంధించి టాప్ కాలేజీలుగా నిలుస్తున్నాయి. అదేవిధ�
Scholarship Name 1: COVID Crisis Support Scholarship Program 2021Description: COVID Crisis Support Scholarship program aims to support children who are left vulnerable and with very little or no financial support for their further education owing to a COVID-led crisis in their family.Eligibility: The scholarship is open for Indian students from Class 1 to Graduation. They […]
‘నీతి ఆయోగ్’ ఎలా ఏర్పాటయ్యింది?1) పార్లమెంట్ చట్టం ద్వారా2) కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా3) రాష్ట్రపతి సూచన ద్వారా4) రాజ్యాంగబద్ధత ద్వారా తలసరి ఆదాయంలోని భేదాలు ఏ అంశాన్ని తెలియజేస్తాయి?1) జీవితకాలం 2) పో�
గతవారం తరువాయి.. మతపరిస్థితులువిష్ణుకుండినులు వైదిక మతావలంబికులు. శ్రీపర్వతస్వామి వారి కులదైవం. ‘పరమ మహేశ్వర, పరమ బ్రహ్మణ్య’ వంటి వారి బిరుదులు వారు శివభక్తులని, బ్రాహ్మణ్య మతావలంబికులని తెలియజేస్తున్
రిజిస్ట్రేషన్సీఏ ఫౌండేషన్ పరీక్ష నవంబర్లో రాయాలంటే అదే ఏడాది జూన్ 30లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మే నెలలో రాయాలంటే ముందు సంవత్సరం డిసెంబర్ 31లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రొవిజినల్ రిజిస్ట�