కరోనా వైరస్ ఉద్ధృతి కారణంగా ఈ నెల 14 న జరుపతలపెట్టిన జాతీయ ప్రవేశ స్క్రీనింగ్ పరీక్ష (నెస్ట్-2021) దరఖాస్తు దాఖలు గడువును జూలై 15 వరకు పొడిగించారు.
ప్రపంచంలో అనేక రకాల కెరీర్లు ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని ఎవర్గ్రీన్ మరికొన్ని సీజనల్గా ఉంటాయి. ఎప్పటికీ డిమాండ్ ఉండేవాటిపై ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు. మంచి జీతాలు, భిన్నమైన కెరీర్ ఇంతే కాకుండా
ఏదైనా రోగమొస్తే వైద్యుడిని సంప్రదిస్తాం.. వైద్యుడు రోగనిర్ధారణకు కొన్ని పరీక్షలు చేయించుకోమంటాడు. ఈ పరీక్షలు చేసేవారు, వైద్యుడికి సహాయంగా ఉండేవారే పారామెడికల్ సిబ్బంది. ఇప్పుడున్న పాండమిక్ పరిస్థిత�
అండర్ గ్రాడ్యుయేషన్ కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారు గతంలో శాట్ పరీక్ష రాసేవారు. కానీ ఇటీవలి సంవత్సరాల్లో దేశంలోఅండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల ప్రవేశానికి కూడా ఈ స్కోర్ని పరిగణనలోకి తీసుకుంటున్న�
ఇటీవల భారత గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మైక్రోసాఫ్ట్లు ఒప్పందం చేసుకున్నాయి. దీని లక్ష్యం ఏంటి? (డి)ఎ) గిరిజనులకు కొవిడ్ సోకకుండాజాగ్రత్తలు తీసుకోవడంబి) గిరిజనులకు సంబంధించినసమాచారాలను డిజిటలైజ్ �
Scholarship Name 1: IIT Gandhinagar Early-Career Fellowship 2021Description: Indian Institute of Technology, Gandhinagar invites applications for IIT Gandhinagar Early-Career Fellowship 2021 from Doctoral degree holders. The Early-Career Fellowship Programme demands an outstanding academic track record with limited opportunities for the year 2021.Eligibility: The fellowship is open for candidates who hold a doctoral degree. They must […]
ఏ ప్రణాళిక కాలంలో తొలిసారిగా కేంద్ర, రాష్ట్ర ప్రణాళికలను వేరు చేశారు?1) 6వ ప్రణాళిక 2) 4వ ప్రణాళిక3) 3వ ప్రణాళిక 4) 5వ ప్రణాళిక భూ అభివృద్ధి బ్యాంక్కు సంబంధించి సరైనది ఏది?ఎ. దేశంలో మొదటి బ్యాంకులు తమిళ నాడు, కర్ణ�
మే 12వ తేదీ 6వ తరువాయి.. పియాజే ఈ దశను 2 అంతర దశలుగా విభజించారు. అవి..1) పూర్వ భావనాత్మక దశ/ప్రాక్ భావన దశ (ప్రీ కాన్సెప్టువల్ ఫేజ్)ఈ దశ 2-4 సంవత్సరాల వరకు ఉంటుంది.ఈ దశలో భాషా వికాసం చాలా వేగంగా జరుగుతుంది.శిశువు వ�
మానవ శరీరంలో అధికంగా ఉండే పదార్థం నీరు కాగా మూలకం ఏది?1) క్యాల్షియం 2) కార్బన్3) ఆక్సిజన్ 4) ఇనుము కింది వాటిలో జన్యుసంబంధ వ్యాధి కానిది?1) హీమోఫీలియా- రక్తం గడ్డకట్టకపోవడం2) వర్ణాంధత్వం- ప్రాథమిక వర్ణాలను గుర�
ఢిల్లీ , మే 29; మధ్యాహ్న భోజన పథకానికి అవసరమయ్యే వ్యయాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటీ) ద్వారా అర్హులైన 11.8 కోట్ల మంది పిల్లలకు నగదు సాయం చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర విద్యాశాఖ మంత్రి ర�
అంతర్జాతీయం హైయాంగ్ 2డీచైనాకు చెందిన జియుక్వాన్ శాటిలైట్ సెంటర్ నుంచి మే 19న లాంగ్మార్చ్-4బి రాకెట్ ద్వారా హైయాంగ్-2డి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది సముద్రాల విపత్తు సమాచారం తెలుసుకోవడానికి ఉపయ�
దేశంలో ఒక్కో విద్యకు ఒక్కో సంస్థ ప్రసిద్ధిగాంచాయి. ఇంజినీరింగ్కు ఐఐటీ, మెడిసిన్కు ఎయిమ్స్, డిజైనింగ్కు ఎన్ఐడీ, ఫ్యాషన్కు నిఫ్ట్ ఇలా ఆయా రంగాలకు సంబంధించి టాప్ కాలేజీలుగా నిలుస్తున్నాయి. అదేవిధ�