పదో తరగతి వరకు జీవితం చీకూచింత లేకుండా గడిచిపోతుంది. ఎందుకంటే ఏ పాఠశాలలో చదివించాలన్నది తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయం. అంతకు మించి పెద్దగా ఆలోచించాల్సింది ఎక్కువగా ఉండదు. అన్ని సబ్జెక్టులు చదవాల్సింద
Scholarship Name 1: IISER Tirupati DST-SERB Junior Research Fellowship 2021 Description: The Indian Institute of Science Education and Research (IISER), Tirupati invites applications for IISER Tirupati DST-SERB Junior Research Fellowship 2021 from postgraduate degree holders. The fellowship is a temporary post for a project titled, “Metallaphotoredox Catalyzed Remote (β & γ) C(sp3)-H Trifluromethylation & Acylation […]
గతవారం తరువాయి.. కుమార (రెండో) సింగమ నాయుడు(1383-99)అనపోతానాయుడి మరణానంతరం అతడి పెద్ద కుమారుడు రెండో సింగమ నాయుడు రాచకొండ సింహాసనం అధిష్టించాడు.ఇతనికి ‘కుమార సింగమనాయుడు, సర్వజ్ఞ సింగభూపాలుడు’ అనే పేర్లు ఉన్న
ఇటీవల సుప్రీంకోర్ట్ 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశారు?1) మార్చి 22 2) మార్చి 233) మార్చి 24 4) ఏప్రిల్ 14 2021 ఏప్రిల్ 14న మరణించిన జీవీజీ కృష్ణమూర్తి ఒక?1) మాజీ అటార్నీ జనరల్2) మా�
నైతిక వికాసం పరిచయం ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది- లారెన్స్ కోల్బర్గ్ (హార్వర్డ్ యూనివర్సిటీ-యూఎస్ఏ)తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్న తన భార్యను బతికించుకోవడానికి మందులు కొనలేని పేద భర్త వాటిని దొం�
ఏ విటమిన్ లోపం వల్ల శరీరం లోపల రక్తస్రావం జరుగుతుంది?1) విటమిన్-డి 2) విటమిన్-బి13) విటమిన్-బి6 4) విటమిన్-బి12 పాల తెలుపు రంగుకు తోడ్పడేది, మిల్క్ షుగర్గా పిలుస్తున్న చక్కెర ఏది?1) సుక్రోజ్ 2) లాక్టోజ్3) ఫ్ర�
‘ఏ-76’ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (సి)ఎ) ఇటీవల గుర్తించిన ఒక తోకచుక్కబి) కొత్త కొవిడ్ రకంసి) ఐస్బర్గ్ (మంచుకొండ)డి) మధ్యధరా సముద్రంలో కనుగొన్నకొత్త దీవివివరణ: ఒక పెద్ద హిమానీనదం నుంచి విడిపడే వాటి�
కరోనా వైరస్ ఉద్ధృతి కారణంగా ఈ నెల 14 న జరుపతలపెట్టిన జాతీయ ప్రవేశ స్క్రీనింగ్ పరీక్ష (నెస్ట్-2021) దరఖాస్తు దాఖలు గడువును జూలై 15 వరకు పొడిగించారు.
ప్రపంచంలో అనేక రకాల కెరీర్లు ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని ఎవర్గ్రీన్ మరికొన్ని సీజనల్గా ఉంటాయి. ఎప్పటికీ డిమాండ్ ఉండేవాటిపై ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు. మంచి జీతాలు, భిన్నమైన కెరీర్ ఇంతే కాకుండా
ఏదైనా రోగమొస్తే వైద్యుడిని సంప్రదిస్తాం.. వైద్యుడు రోగనిర్ధారణకు కొన్ని పరీక్షలు చేయించుకోమంటాడు. ఈ పరీక్షలు చేసేవారు, వైద్యుడికి సహాయంగా ఉండేవారే పారామెడికల్ సిబ్బంది. ఇప్పుడున్న పాండమిక్ పరిస్థిత�
అండర్ గ్రాడ్యుయేషన్ కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారు గతంలో శాట్ పరీక్ష రాసేవారు. కానీ ఇటీవలి సంవత్సరాల్లో దేశంలోఅండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల ప్రవేశానికి కూడా ఈ స్కోర్ని పరిగణనలోకి తీసుకుంటున్న�
ఇటీవల భారత గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మైక్రోసాఫ్ట్లు ఒప్పందం చేసుకున్నాయి. దీని లక్ష్యం ఏంటి? (డి)ఎ) గిరిజనులకు కొవిడ్ సోకకుండాజాగ్రత్తలు తీసుకోవడంబి) గిరిజనులకు సంబంధించినసమాచారాలను డిజిటలైజ్ �