మార్పు కోసం తమకు ఓటెయ్యాలంటున కాంగ్రెస్.. ఏ మార్పు కోరుకుంటున్నదని, మళ్లీ 3 గంటల కరెంటు, ఆకలి చావుల రోజులు తిరిగిరావాలని కోరుకుంటున్నదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
CM KCR | ప్రముఖ తెలుగు, సంస్కృత భాషా పండితులు కండ్లకుంట అళహ సింగరాచార్యుల మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సింగరాచార్యుల భాషాసాహిత్య కృషిని కేసీఆర్ కొనియాడా�