తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. రేవంత్రెడ్డి ప్రభుత్వహయాంలో జూన్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ‘డీఫ్లేషన్' (ప్రతి ద్రవ్యోల్బణం) దశలోకి పడిపోయింది. ఈ మేరకు కేంద్ర గణాంకా�
Revanth Reddy | తెలంగాణ ఇమేజ్.. నేషనల్ లెవల్లో మరోసారి డ్యామేజ్ అయ్యింది. కేసీఆర్ పదేండ్ల పాలనలో జాతీయ స్థాయిలో తెలంగాణ ఓ ఐకానిక్ స్టేట్గా నిలిచింది. అయితే, అప్పులపై సీఎం రేవంత్రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలత�
రువు భత్యం ఇవ్వాలని, పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల డిమాండ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్యోగుల గురించి చేసిన వ్యాఖ్యలు ఆదిలాబాద్ జిల్లాలోని ఉద్యోగుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి.
ప్రభుత్వం వద్ద సరిపడా నిధులు లేవని అందుకే కల్యాణ లక్ష్మి పథకంలో భాగంగా తాము ఇస్తామన్న తులం బంగారం ఇవ్వలేకపోతున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు.