ఈటల నుంచి తప్పించిన కేసీఆర్ హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ఈటల రాజేందర్ నుంచి వైద్యారోగ్యశాఖను తప్పించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం చేసిన స
ఈటల అన్నకొడుకుపై సీఎంకు దళితుల ఫిర్యాదు పట్టాదారు లేకుండానే రిజిస్ట్రేషన్ కుదువబెట్టిన భూమికి అక్రమ పట్టా దళితుల భూమిని గుంజుకున్న వైనం పోలీసుల ముందే పట్టాదారులను చితకబాదిన ఈటల వికాస్ మనుషులు పలుమ�
హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట భూముల కబ్జా ఫిర్యాదులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు సీరియస్ అయ్యారు. తనకు అందిన ఫిర్యాదును పురస్కరించుకుని వెంటనే దర్యాప్తు జరిపి
కొవిడ్ బాధితులకు బెడ్లూ ఉన్నాయి వదంతులను ప్రజలు నమ్మొద్దు కరోనాపై అవగాహన, అప్రమత్తత అవసరం త్వరలో రోజుకు 10 లక్షల టెస్టులు చేసే యంత్రం అందుబాటులోకి రాష్ట్రంలోని దవాఖానలన్నీ ప్రభుత్వాధీనంలోనే వైద్యారోగ
వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్, ఏప్రిల్ 16 : రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రైతులు కరోనా నిబంధనలు పాట�
దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలో మంత్రి ఈటలచిక్కడపల్లి, ఏప్రిల్ 3: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అం దరిపై ఉన్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజే�
మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్గౌడ్ పిలుపుబీసీ ఉద్యోగుల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ రవీంద్రభారతి/ హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని వైద్�
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల మరణాలు జరగకుండా చూద్దామని అన్ని ఆస్పత్రుల సూపరింటెండెంట్లను వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టర్�
వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వీణవంక, మార్చి 31: రామాయణ, మహాభారతాలు ప్రపంచానికే తలమానికమని.. వాటికి ప్రాధాన్యమిస్తే మనుషుల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతాయని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నా
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్�