Earthquake | తెలంగాణను మరోసారి భూప్రకంపనలు వణికించాయి. మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదైనట్లు అధికారులు తె
Breaking News | తెలుగు రాష్ట్రాల్లో బుధవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. తెలంగాణలో హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, కొత్తగూడెం, ఖమ్మలోని చర్ల, మణుగూరు సహా పలు ప్రాంతాల్లో పలు చోట్ల భూమి స్వల్�
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. వరంగల్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో తెల్లవారుజామున 4.45 నిమిషాలకు సుమారు 5 �
స్వల్ప భూప్రకంపనలు | ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. వరికుంటపాడు మండలంలో భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.