టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ) పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంతో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 91.33 శాతం, మధ్యాహ్నం 92.26 శాతం మంది విద్యార్థు�
EAMCET Exams | తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 14 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఇవాళ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్కు సంబంధించిన పరీక్షలు జరిగాయి.
లంగాణలో తొలి రోజు ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. రోజుకు రెండు విడతల చొప్పున వరుసగా మూడు రోజుల పాటు ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి.
హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ఖరారు చేసింది. మార్చి 18న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. జూలై 5 నుంచి 9 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు