Jaishankar | ప్రస్తుతం శ్రీలంక ఆధీనంలో ఉన్న కచ్ఛాతీవు ద్వీపం విషయంలో అధికార, విపక్షాల నడుమ లోక్సభ ఎన్నికల ముందు వివాదం నడుస్తోంది. దేశభద్రతను ఏమాత్రం పట్టించుకోకుండా, స్పృహలేకుండా నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం �
న్యూఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ పర్యటనకు వచ్చారు. గురువారం ఢిల్లీకి ఆయన చేరుకున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్తోపాటు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో శుక్రవారం ఆయన సమావేశమవుతార�
హైదరాబాద్ : భారతీయ విద్యార్థులతో ఎయిరిండియా విమానం ముంబైకి బయల్దేరింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెల్లడించారు. 219 మంది విద్యార్థులతో మొదటి విమానం ఇండియాకు బ�
భారత్, ఆస్ట్రేలియా సంబంధాల్లో రక్షణ, భద్రత ఈ రెండే కీలక అంశాలని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. ఖ్వాద్ విదేశాంగ మంత్రుల భేటీ నేపథ్యంలో ఎస్. జైశంకర్ శుక్రవారం ఆస్ట్రేలియా ర