ఇథనాల్ పెట్రోల్ వల్ల ఇప్పటికే సామాన్యుడి జేబుకు భారీగా చిల్లు పడుతున్నది. ఓ వైపు చక్కెర ధర పెరగ్గా.. ఇప్పుడు కోడిగుడ్డు కూడా కొండెక్కింది. ఫామ్గేట్ వద్ద కోడిగుడ్డు ధర రూ.7 ఉంటే.. రిటైల్ మార్కెట్లో రూ.8.
ఈ20 పెట్రోల్ వినియోగంపై మోదీ సర్కార్ ఎన్ని మాటలు చెప్పినప్పటికీ దేశవ్యాప్తంగా వాహనదారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ20తో వాహనాల మైలేజ్ పడిపోతున్నదని, ఇంజిన్లు దెబ్బతింటున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్త�
అసలు ‘ఈ20’ అంటే 80 శాతం పెట్రోల్కు 20 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనం. చెరుకు, మక్కజొన్న, బియ్యం తదితర వ్యవసాయ ఆధారిత ముడిపదార్థాల నుంచి ఇథనాల్ను ఉత్పత్తి చేస్తారు. ప్రభుత్వం ఈ విధానానికి ప్రధానంగా మూడు ప్రయోజనాల
శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడానికి, చమురు దిగుమతులను నియంత్రించడానికి, విదేశీ మారకద్రవ్యాన్ని పరిరక్షించడానికి అంటూ ఇథనాల్-20ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం అందుకయ్యే వ్యయాన్ని దేశ ప్రజలపై ము�
ఇథనాల్ కలిపిన పెట్రోల్(ఈ20) విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.కాగా, ప్రభుత్వ సందేశాన్ని ప్రచారం చేయడంలో దూరదర్శన్ న్యూస్ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నది. మే నెల నుంచి ఈ ప్రభుత్వ ప్రసార సంస్థ
ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఈ-20పెట్రోల్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా వాహనదారుల్లో ఈ-20 పెట్రోల్ మీద ఆందోళన పెరుగుతున్నదని తెలిపారు.
E20 Fuel : ఈ20 పెట్రోల్ వినియోగంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. వినియోగదారుల డిమాండ్కు తలొగ్గిన కేంద్రం ఇథనాల్ లేని పె�
Arvind Kejriwal : మోదీ ఇంటికి వెళ్తున్న అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. తనను పోలీసులు అడ్డుకోవడంపై కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ప్రభుత్వం అడ్డుకోవడానికి చూపించే తెగువ �
E20 Petrol | ఈ20 పెట్రోల్ నాణ్యత (E20 Petrol Quality) పై వస్తున్న సందేహాలకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) మంగళవారం స్పష్టతనిచ్చింది. దేశవ్యాప్తంగా ఇంధన నాణ్యతను చమురు మార్కెటింగ్ సంస్థలు (OMC) నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని తెలిపిం�
E20 Petrol: దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ వాడకాన్ని నిషేధించాలని కోరుతూ ఇవాళ పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశారు. 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాన్ని పంజాబ్ అసెంబ్లీ వ్యతిరేకించింది. అమెరికాతో జరి
ఈ-20 పెట్రోల్ను కేంద్ర ప్రభుత్వం బలవంతంగా దేశ ప్రజలపై రుద్దతున్నదని ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. శనివారం ఎక్స్ వేదికగా ఆయన ఈ-20 పెట్రోల్పై స్పందించారు. ఈ-20 వల్ల ప్రజల వాహనాలు పాడువుతున్నాయ�
Arvind Kejriwal : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ20 పెట్రోల్కు వ్యతిరేకంగా భారీ ఆందోళనకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సిద్ధమవుతున్నారు. ఆగష్టు 4న ప్రధాని మోదీ నివాసం వరకు మార్చ్ నిర్వహించనున�
ఈ20 పెట్రోల్కు వ్యతిరేకంగా శనివారం దేశ రాజధానిలో భారీ నిరసన జరగనున్నది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ20కి వ్యతిరేకంగా తన జాతీయ ప్రచారాన్ని ప్రారంభించనుండగా హక్కుల కార్యకర్త తెహసీన్ పూనావాలా మౌ
Nitin Gadkari | ఇథనాల్ 20 శాతం కలిపిన E20 పెట్రోల్ వల్ల వాహన రకం, తయారీ సంవత్సరాన్ని బట్టి ఇంధన సామర్థ్యం 2 నుంచి 6 శాతం వరకు తగ్గవచ్చని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్కు తెలిపారు. అయిత�
Nitin Gadkari : ఈ20 పెట్రోల్ వినియోగం విషయంలో కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. పాత బీఎస్-3 వాహనాలు ఈ20 పెట్రోల్పై నడవాలంటే కొన్ని రబ్బర్ పార్ట్స్ మార్చుకోవాలని స్పష్టం చేశారు. మిగతా వా