బిటుమెన్ (తారు), లైట్ డీజిల్ ఆయిల్ (ఎల్డీవో), ఇతర నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరగడంపై బిల్డర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వాటి నియంత్రణకు ప్రభుత్వం వెంటనే �
ఆర్అండ్బీ శాఖలో పేరుకుపోయిన పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు పనులు చేయబోమని కాంట్రాక్టర్లు స్పష్టంచేశారు. రూ.600 కోట్ల వరకు బకాయిలు పెండింగ్ లో ఉండటంతో కాంగ్రెస్ సర్కారుకు వారు తేల్చిచెప్పారు.