దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజులపాటు అమ్మవారు భక్తుల నుంచి విశేష పూజలందుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొలువుదీరిన అమ్మవార్లను హుస్సేన్సాగర్తో పాట
తొమ్మిది రోజుల పాటు వివేష పూజలందుకున్న దుర్గమ్మ నిమజ్జనం ఆదివారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వైభవంగా అలంకరించిన వాహనాల్లో పురవీధుల గుండా భాజా భజంత్రీల నడుమ శోభాయాత్ర తీశారు. అనంతరం ఆయా గ్రామాల సమీపంల�
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో దుర్గామాత విగ్రహాలను ఆదివారం చెరువుల్లో నిమజ్జనం చేశారు. వివిధ మండపాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో అమ్మవారి శోభాయాత్ర వైభవంగా నిర్వ