పట్టణ ప్రగతి కార్యక్రమం శనివారంతో ముగిసింది. చివరి రోజు పలువురు చైర్మన్లు, మేయర్లు..డివిజన్లు, వార్డుల్లో పర్యటించారు. క్రీడా ప్రాంగణాలు, అభివృద్ధి పనులను ప్రారంభించారు. క్రీడాకారులు, ప్రజలు వినియోగి
పచ్చదనంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా, గ్రీనరీకి మారు పేరుగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తున్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగం గా నాగారం, దమ్మాయిగూడ ము�
రోడ్డుపై పారే మురుగు నీరు, చిన్నపాటి వర్షానికి చిత్తడిగా మారే రోడ్లు..ఇలా ఎన్నో అసౌకర్యాలతో బతుకులీడ్చిన పరిస్థితి నుంచి మోక్షం లభించింది. మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తో�