సొంత నియోజకవర్గంలో ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) షాకిచ్చారు. కొడంగల్ (Kodangal) నుంచి విద్యా సంస్థల తరలింపునకు నిరసగా ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛంగా బంద్ (Kodangal Bandh) పాటిస్తున్నారు.
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని ‘లగచర్ల’ రైతులు తమ భూములను కాపాడుకునేందుకు చేసిన పోరాటం వృథా అయింది. ఫార్మా విలేజ్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకుంటున్నట్టు చెప్పి మల్టీ పర్పస్ ఇండ�
లగచర్ల ఘటనతో ఇంటాబయట పరువు పోగొట్టుకున్న ప్రభుత్వం అప్రమత్తమైంది. లగచర్ల ఫార్మాపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై రైతులు దాడి ఘటనను ముందుగా పసిగట్టలేకపోవడం నిఘా వైఫల్యమేనన్న విమర్శలు వ�
‘మాకు అభివృద్ధి వద్దు.. ఈ సీఎం రేవంత్రెడ్డి అసలే వద్దు.. మా భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఎన్ని మీటింగ్లు పెట్టినా బహిష్కరిస్తాం’ అని వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండల ఫార్మా భూబ