నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ బావుల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి దానిలోని వైర్లు, ఆయిల్ను దొంగలిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను మంగళవారం అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ �
మండలంలోని తడకమళ్ల ప్రాథమిక సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్, వైస్ చైర్మన్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దాంతో అవిశ్వాస తీర్మానం రద్దు చేస్తున్నట్లు జిల్లా అధికారి ప్రకటించారు.
నల్లగొండ జిల్లా మీదుగా హైదరాబాద్కు గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీస్ అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద 284 కిలోల గంజాయి, మూడు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు.