ప్రియుడి మోజులో పడి భర్తతోపాటు కూతురును హత్య చేసిన తల్లిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ఖరే మీడియాకు వెల్లడిం�
ఓ కేసులో నిందితుడి నుంచి లంచం తీసుకుంటూ ఓ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్ రాంబాబు జిల్లా కోర్టు విధులు నిర్వహిస్తు�
‘మన బస్తీ- మన బడి’ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా మధిర పట్టణ పరిధిలోని జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం మాతంగి శ్రీలత శనివారం పట్టుబడింది.