దేశంలోని నూతన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్�
చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారికి కఠిన శిక్షలు తప్పవని కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కొత్తగూడెం వన్టౌన్ స్�
పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, అసాంఘిక శక్తులపై గట్టి నిఘా పెట్టాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. నూతనంగా నిర్మించిన చుంచుపల్లి మండల పోలీస్స్టేషన�