మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్కేకన్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీ చేపట్టారు. తొర్రూరు మండలంలోని అన్ని కీలక ప
DSP Krishna Kishore | మహాశివరాత్రిని పురస్కరించుకొని జరిగే భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి కళ్యాణానికి హాజరయ్యే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని తొర్రూర్ డీఎస్పీ కృష్ణ కిశోర�