బీఎస్ఎన్ఎల్లో అతనో సూపర్వైజర్. పని చేసే సంస్థకే కన్నం పెట్టాడు. బ్యాటరీలను మాయం చేసిన వ్యక్తే ఉల్టా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రధాన సూత్రధారి సూపర్వైజర్ సహా ఆరుగురిని �
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. వృద్ధ దంపతులను దుండగులు అతి దారుణంగా హత్యచేశారు. బాన్సువాడ డీఎస్పీ జగన్నాథరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన