సోషల్ మీడియా వారియర్పై ఓ ఎస్సై దాష్టీకానికి పాల్పడ్డాడు. దురుసుగా ప్రవర్తించడమే కాకుండా దారుణంగా చితకబాదాడు. దాహం వేస్తుందనడంతో ముఖంపై మూత్ర విసర్జన చేసిన అమానవీయ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచే�
నాగర్కర్నూల్ జిల్లాలో నకిలీ డీఏపీ ఎరువులను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి గుట్టురట్టు చేశారు. బుధవారం నాగర్కర్నూల్లో డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో అమ్మపల్లి యాదయ్య(50)ని ఈ నెల 23వ తేదీన కుటుంబ సభ్యులే హత్య చేశారని నాగర్కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వెల్లడించారు. శుక్రవారం నాగర్కర్నూల్లో ఏర్పాటు చేసిన విలేకర�
నాగర్కర్నూల్ జిల్లాలోని కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని గర్భానికి కారణం బాలుడు కాదని, బంధువు అని నాగర్కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వెల్లడించారు.
నాగర్కర్నూల్ జిల్లాలోని కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గర్భవతి చేసింది బాలుడు కాదని, బాలిక దగ్గరి బంధువు అని నాగర్కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వెల్లడించారు. బుధవ�