నల్లగొండ జిల్లాలో 2023-24 వానకాలంలో 65 శాతం, యాసంగిలో 51 శాతం సీఎంఆర్ పూర్తి చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ �
వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని, వర్ష సూచనలు ఉండడంతో టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని డీఎస్ఓ వెంకటేశ్వర్లు సూచించారు. ఆర్జాలబావిలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు కల్పించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలం అయిటిపాముల, కట్టంగూర్, చిట్యాల, నార్కట్పల