తడి, పొడి, హనికరమైన చెత్తను వేరు చేసి ఇళ్ల వద్దకు వచ్చే మున్సిపల్ పారిశుధ్య వాహన సిబ్బందికి అందించాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టిన వంద రోజుల కార్యచరణ స్వచ్ఛత పన�
స్వచ్ఛ ఆటో కార్మీకులు ప్రతి ఇంటి నుండి తడి పొడి చెత్తను వేరుగా స్వీకరించాలని కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ ఆదేశించారు. నగరపాలక సంస్థ కళాభారతి లో పారిశుధ్య విభాగం అధికారులు సిబ్బందితో శనివారం సమీక్ష సమావేశం �
ఇటలీలోని వెనిస్ నగరం అంటే వీధుల్లో కాలువలు.. అందులో పడవ ప్రయాణాలు గుర్తుకొస్తాయి. కానీ, ఇప్పుడక్కడ దాదాపు 150 కాలువలు నీరు లేక ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. దీంతో పడవలు, వాటర్ టాక్సీలు, ముఖ్యంగా అంబులెన్స్
కల్లాలు నిర్మించుకోవాలనుకునే రైతులకు కేంద్రప్రభుత్వం కళ్లెం వేసింది. కొత్తవి కట్టద్దంటూ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఎన్ఐసీ సాఫ్ట్వేర్లో ఆప్షన్ను తొలగించింది. నిర్మాణ దశల్లో ఉన్న వాటికి నిధుల విడ�