గ్రేటర్ పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. జరుగుతున్న ప్రమాదాల్లో 80శాతం ప్రమాదాలు మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే అని పోలీస్ రికార్డుల ద్వారా తెలుస్తోంది.
చెదురు మదురు ఘటనలు మినహా ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కొత్త సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. మద్యం దుకాణాలు, బార్ల వద్ద అర్ధరాత్రి వరకు రద్దీ కనిపించింది. విసృత్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహి
న్యూ ఇయర్ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారులు మంగళవారం రాత్రి 7 గంటల నుంచి అర్థరాత్రి వరకు రోడ్లపై గస్తీ నిర్వహించారు. దీంతో ఎటు చూసినా ఖాకీలే కనిపించా