ఐటీ ఉద్యోగులు డ్రగ్స్కు బానిసలవుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే పార్ట్టైమ్గా డ్రగ్స్ వ్యాపారాన్ని చేస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగుళూరు కేంద్రంగా నగరంలో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న మ�
కొత్త సంవత్సరం వేడుకలే లక్ష్యంగా ఐటీ కారిడార్లో డ్రగ్స్ అమ్మకాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులతోపాటు కొనుగోలు చేస్తున్న ముగ్గురిని రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్�
ఉమ్మడి జిల్లాలో కొంతకాలంగా మత్తు పదార్థాల దందా జోరుగా సాగుతున్నది. తరచూ ఏదో ఒక చోట మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు కోకొల్లలు. ఉమ్మడి జిల్లాకు చెందిన కొంతమంది సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్�
కాంగ్రెస్ పార్టీ బంజారాలతో పాటు అట్టడుగు వర్గాలను, రైతులను నిర్లక్ష్యం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. మహారాష్ట్రలోని విదర్భలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.
మణిపూర్లో రెండు తెగల మధ్య భీకర హింస చెలరేగడంతో ఆ రాష్ట్రం నివురుగప్పిన నిప్పులా మారింది. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాపారం మాత్రం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతున్నది.