జిల్లాలో డ్రగ్స్ సరఫరా, నిర్మూలనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో మాదక
మహానగరంలో మత్తు మాఫియాకు చెందిన 25మందిని టీన్యాబ్ పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా గోవా కేంద్రంగా నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన సరఫరాదారుడు కింగ్పిన్ను సైతం టీన్యాబ్ పోలీసులు ఎట్టకేలక
గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరిని హయత్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఎల్బీనగర్లోని డీసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ బి.సాయశ్రీ వివరా�
ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో గంజాయి, డ్రగ్స్ సరఫరా, విక్రయాలను నియంత్రించామని, నేరాలను అదుపులోకి తీసుకొచ్చామని జిల్లా పోలీసు కమిషనర్ నాగరాజు తెలిపారు.