డ్రైవర్ నిర్లక్ష్యంతో అతివేగంగా వాహనాన్ని నడపడం వల్ల జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. దోమలగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని ట్యాంక్బండ్పై ఈ సంఘటన చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపిన వివ
అదుపుతప్పి ఆర్టీసీ బస్సు పత్తిచేనులోకి దూసుకెళ్లిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మచ్చాపూర్ శివారులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం హనుమకొండ నుంచి ఏటూరునాగారానికి ప్రయాణికులతో బయల్�
ఓ ట్రాక్టర్ చిన్నారిని చిదిమేసిన ఘటన తుమ్మలపల్లిలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సంధ్య, హుస్సేన్ల కూతురు రిషిక(4) ఇంటి ముందున్న రోడ్డు పక్కన ఆడుకుంటోంది. ఈ సమయంలో సమ�