మణుగూరు మండలం శివలింగాపురం గ్రామస్తులు తాగునీటి కోసం గగ్గోలు పెడుతున్నారు. బిందెడు నీళ్లు రాక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికీ పైపులైన్ల మరమ్మతులు, కొత్త పైపులు వేస్తుంటే ఇక మాకు తాగునీరు ఎప్పుడు అందిస్త�
తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ మహిళలు ఖాళీ బిందెలతో బోధన్, నిజామాబాద్ ప్రధాన రహదారిపై శుక్రవారం నిరసన వ్యక్తంచేస్తూ ధర్నా నిర్వహించారు.