పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున బదిలీలు చేపట్టింది. ఇప్పటికే పలు శాఖల్లో బదిలీలు జరగగా, ఇప్పుడు జడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలు,
తెలంగాణ పంచాయతీలు దేశానికే ఆదర్శమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని రాష్ట్ర గ్రామాభివృద్ధి సంస్థ (టీఎస్ఐఆర్డీ)లో జడ్పీ సీఈవోలు, డీపీవోలు, డ�
మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) ఆదాయ మార్గాలను పెంచడమే లక్ష్యంగా పని చేయాలని, అదే కీలక బాధ్యత కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి సంస్థ ముఖ్య కార్యదర్శి, ‘సెర్ప్' సీఈవో సందీప్ కుమార్ స