ఆహ్లాదకర వాతావరణంలో విద్యనభ్యసించాల్సిన విద్యార్థులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమలు, ఈగలతో రోగాలబారిన పడుతున్నారు. ప్రహరీ నిర్మించి ఏడేండ్లు గడిచినా ఇంతవరకు మురుగు కాల్వ నిర్మించలేదు.
భూత్పూ రు నుంచి చించోళి వరకు 167 నేషనల్ హైవే విస్తరణలో భాగంగా మహ్మదాబాద్లో రోడ్డుకు ఇరువైపులా సైడ్ డ్రైనేజీ నిర్మించారు. మహ్మదాబాద్ గ్రామంలోకి వెళ్లే ముఖ్య రహదారి పక్కన శనివారం రాత్రి డ్రైనేజీ కుంగి�
ఇన్నేళ్లు వరంగల్ తూర్పు ప్రాంతం నుంచి ఎన్నికైన నాయకులు చేసిన అభివృద్ధి, తాను చేసిన అభివృద్ధిపై చర్చకు ఎప్పుడైనా, ఏ సెంటర్లోనైనా సిద్ధమేనని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.