ఎంతో కష్టపడి చదివి, మెరిట్ ర్యాంక్ సాధించి, పవిత్రమైన వైద్య వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు, ఘనమైన చరిత్ర గల గాంధీ వైద్య కళాశాల ఖ్యాతిని మరింతగా పెంచేలా క్రమశిక్షణతో మెలగాలని గాంధీ వైద్య కళాశాల ప్రిన్
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం దవాఖానల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నదని తెలంగాణ వైద్య,విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్ రెడ్డి అన్నారు.