ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 17: రాష్ట్ర పునర్విభజన సమయంలో భద్రాచలం సమీపంలోని ఐదు పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్లాయని, వాటిని తెలంగాణలో కలపాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి విద్
దళిత వ్యతిరేక బీజేపీని నాశనం చేస్తాం ఆ పార్టీ నేతలను అడుగడుగునా అడ్డుకుంటాం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఖైరతాబాద్, నవంబర్ 19 : తెలంగాణలో బీజేపీని నాశనం చేస్తామని, ఆ పార్టీ నాయ�
ఖైరతాబాద్, సెప్టెంబర్ 16 : దేశంలో ఏ ప్రభుత్వం కూడా దళితుల కోసం ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదని, దళిత బంధుతో సీఎం కేసీఆర్ వారి హృదయాల్లో ఆత్మబంధువుగా నిలిచారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జ�
రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడంతోపాటు ప్రజలను మత ప్రాతిపదికన విడదీస్తున్న బీజేపీ వైఖరికి నిరసనగా 14న హైదరాబాద్లో ‘నీలి కవాతు’ నిర్వహించనున్నట్టు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, త
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14న నిర్వహించే ‘బ్లూ షర్ట్స్ – నీలి కవాతు’ను విజయవంతం చేయాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. కవాతుకు సంబంధించిన వాల్ప�
ఖైరతాబాద్, మార్చి 20 : ‘దేశానికి అన్నం పెట్టే రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకువచ్చారు.. లక్షలాది మంది కార్మికులకు నీడనిస్తున్న రైల్వే, బ్యాంకులను ప్రైవేటైజేషన్ చేస్తున్నారు.. గ్యాస్, పెట్రో ధరల�