జీవితంలో డబ్బే పరమావధిగా కాకుండా ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సద్గురు మాధుసూదన్ సాయి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో 2022 నవంబర్ 18న చిన్నారులకు ఉచిత వైద్యం కోసం నాటి వైద్య ఆర�
శలాక విద్వత్ సమర్చన 9వ పురసార ప్రదాన కార్యక్రమం మంగళవారం హైదరాబాద్లోని స్వాధ్యాయ గ్రంథాలయ పరిశోధన సంస్థలో అత్యంత ఘనంగా జరిగింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవీ రమణాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్�