డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటికీ సంబంధించిన 10 ఎకరాల స్థలాన్ని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి కేటాయించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ �
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 25వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 28న నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీకి చెందిన 43 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్కు ఎంపికయ్యారు.