ప్రతి రోజు ఉదయం, సాయంత్రం చేసే యోగాతో మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం, ఆయుఃప్రమాణం పెరుగుతుందని అర్వపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ భూక్య నగేశ్ అన్నారు. గురువారం అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో �
క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేసి, 2025 చివరి నాటికి వరకు భారతదేశం నుండి క్షయను పూర్తిగా నిర్మూలించాలని అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ భూక్యా నగేశ్ కోరారు.
ప్రజలు పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూర్యాపేట జిల్లా అర్వపల్లి పీహెచ్సీ డాక్టర్ భూక్య నాగేశ్ అన్నారు. అంతర్జాతీయ మలేరియా డే సందర్భంగా శుక్రవారం అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర�