భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్రాం వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బాలానగర్లోని ఫ్లైఓవర్కు ఆయన పేరు పెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
మహనీయుల త్యాగాలు మరువలేనివని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రాం దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమైనవని అన్నా�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతి వేడుకలను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్సవ కమిటీని నియమించింది.