తప్పిదాలకు తావులేకుండా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్�
గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర ప్రత్యేకమైనదని ఆదిలాబాద్ డ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్జ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023లో భాగంగా జిల్లాస్థాయిలో ఉత్తమ అభివృద్ధి సాధించి ఎంపికైన గ్రామ ప�
ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23వ తేదీ వరకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని డీపీవో శ్రీనివాస్ అన్నారు. భిక్క నూరులోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఆయన శ
ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబాను దర్శించుకోవడాని కి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. నాగోబాను దర్శించుకునేందుకు ఆయా ప్రాంతాల నుంచి వేలాదిమంది గురువారం కుటుం
పవిత్ర గంగాజలంతో మర్రిచెట్ల వద్ద కుటుంబసమేతంగా బసచేస్తున్న మెస్రం వంశీయులు గురువారం రాత్రి సంప్రదాయం ప్రకారం 84 మంది పేరిట తుమ్ పూజలు నిర్వహించారు. మెస్రం వంశీయుల్లో చనిపోయిన వారి పేరిట ప్రతి సంవత్సరం